కొత్తగూడ, నేటిధాత్రి
మహబుబాబాద్ జిల్లా :కొత్తగూడ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపు లపై పోలీసుల తనిఖీలు చేసిన ఎస్సై దిలీప్ నిర్వహించరు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు బిల్లులు లేకుండా రైతులకు విత్తనాలు మందులు ఇవ్వకూడదు అలాగే మందులు విక్రయించే ముందు వారు నిజంగా వ్యవసాయం చేస్తున్నారా లేదా అని తెలుసుకొని విక్రయంచాలని
నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం విత్తనాలు కొనేటప్పుడు బిల్లులు నాణ్యమైన విత్తనాలు తీసుకోవాలని రైతులకు కౌన్సిలింగ్ చేస్తున్న ఎస్ఐ దిలీప్