
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు
ఎల్తూరి సాయికుమార్ స్వేరో
హన్మకొండ, నేటిధాత్రి:
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ నిన్న గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరోస్ ను గూండాలు గా తయారు చేస్తున్నాడని అనడంతో ఈరోజు మొదటి గేటు వద్ద కే నాగరాజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరియు కే నాగరాజు వెంటనే ఆర్ఎస్పీకి క్షమాపణ చెప్పి వారు వ్యాఖ్యానించిన మాటలను వెనక్కి తీసుకోవాలని కోరారు లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉద్రిక్తం చేస్తామని మరియు వరంగల్ జిల్లాలో అడుగడుగునా అడ్డుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియజేయడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరోస్ గా తీర్చిదిద్దిన యువకులు ఎంతోమంది ప్రపంచనికే దిక్సూచి ఇలా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సాత్విక్, సాయి, రత్నాకర్, నరేష్ మరియు హర్షవర్ధన్ జరిగింది తదితరులు పాల్గొన్నారు.