ఆలయానికి కానుకగా ఇచ్చిన ఆవును మరియు లేగదూడను అమ్ముకున్న పూజారి మరియు ఒగ్గు కళాకారులు.

ఈ రోజు డి.ఎస్.పి వేములవాడ కి, ఫిర్యాదు ఫిర్యాదు.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామం శ్రీ మోహినికుంట మల్లికార్జున స్వామి దేవస్థానం కు ఒక భక్తుడు మొక్కుబడిగా ఆవు, లేగ దూడను ఇవ్వడం జరిగింది ఆలయ పూజారి మరియు ఒగ్గు కళాకారులు కలిసి గ్రామ కమిటీకి గాని గ్రామ ప్రజలకు గాని ఎవరికీ తెలియజేయకుండా కటిక వాళ్లకు కోతకు అమ్మడం జరిగింది ఆలయంలో వస్తున్న ఆదాయాన్ని కూడా తన సొంత లాభాల కోసం వాడుతున్నాడని డి.ఎస్.పి కి విన్నవించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ ఆలయ కమిటీ చైర్మన్ నక్క గంగాధర్ సభ్యులు ,పెరుక గంగరాజు చింతకుంట గంగాధర్, ,కొత్త ఎలారెడ్డి, సంపూనూరి దశరథం చింతకుంట బాపయ్య,సాగర్,ముత్యాల నరేష్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!