
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో శ్రీ పట్టాభి రామస్వామి ఆలయంలో హనుమాన్ విగ్రహానికి గణపురం హనుమాన్ మాలాధారణ స్వాములు విధియా శనివారం రోజున స్వామివారికి చందనాభిషేకం జిల్లేడు మాళ్లతో స్వామివారికి అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు శ్రీ పట్టాభిరామస్వామి ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన దుర్వాస చార్యులు స్వాములకు పూజలు నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలు అందించి కార్యక్రమంలో గణపురం లోని హనుమాన్ మాలాధారణ స్వాములు భక్తులు మహిళలు పాల్గొన్నారు