సుడిగాలి పర్యటన చేసిన BRS ఎమ్మెల్యే

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి

గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం
మండలం లో సుడిగాలి పర్యటన చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గంగారం మండలంలొని మడగూడెం గ్రామంలో నూతన వధూవరులు యాపా ప్రభాకర్ వెడ్స్ అనూష లను ఆశీర్వదించిన
ఆసిమాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
అనంతరం దశదిన కర్మలకు హాజరై గంగారం మండలంలోని మర్రిగూడెం గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన సువర్ణపాక సమ్మక్క కుటుంబాన్ని పరామర్శించి బిఆర్ఎస్ పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో గంగారం మండల అధ్యక్షుడు ఇర్ప సూరయ్య జిల్లా నాయకులు జగ్గారావు గంగారం మండల ప్రధాన కార్యదర్శి. జంగాలపల్లి సర్పంచ్ ఇస్లావత్ బాలకృష్ణ ఉమ్మడి కొత్తగూడెం మండలం సీనియర్ నాయకులు ఈసం సమ్మయ్య, ఉప సర్పంచ్ మాధారపు సతీష్ జనగం వెంకన్న దుర్గం నారాయణ దుర్గం కృష్ణ గంగారం మండల సోషల్ మీడియా జనగం రవి బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!