
హసన్ పర్తి / నేటి ధాత్రి
వర్దన్నపేట నియోజకవర్గం హాసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో వర్దన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా చిత్రపటానికి నివాళులు అర్పించిన మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి. వై ఎస్ ఎం పి పి బండ రత్నాకర్ రెడ్డి కిసాన్ సెల్ అధ్యక్లులు వట్టే శ్రీనివాస్ రెడ్డి, చంటి రెడ్డి , ఎస్సి సెల్ అద్యక్లులు రామంచ దయాకర్, సాయిలు, మరియు తదితరులు పాల్గొన్నారు.