కూకట్పల్లి, మే 17 నేటి ధాత్రి ఇన్చార్జ్
నవ సమాజ నిర్మాణానికి కీలక పాత్ర యువతే అని,స మాజంలో ప్రత్యేక గుర్తింపు యువతకు మాత్రమే ఉం టుందని,శ్రీ కృష్ణ యూత్ 1998సం నుంచి సమాజ నిర్మాణానికి,ప్రజల కు మేలు చేసే విధంగా శ్రీ కృష్ణ యూ త్ కార్యాలయం ఏర్పాటు చేసిఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వ్యవస్థాపకులు జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
శుక్రవారం నల్లగండ్ల గ్రామంలోని శ్రీ కృష్ణ యూత్ కార్యాలయంలో నందు శ్రీ కృష్ణ గౌడ్ 52వ జయం
తిని పురస్కరించుకుని గ్రామ సభ్యు లు,యూత్ సభ్యులు,నియోజకవర్గ నాయకులతో కలిసి వారి చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,బాలరాజు ముదిరాజ్,శ్రీ కృష్ణ యూత్ ప్రెసిడెంట్ ఆదిత్య ముది రాజ్,మాజీ అధ్యక్షులు ప్రదీప్,భా స్కర్,జయ సాయి,సభ్యులు మధు యాదవ్,శివనంద్ రెడ్డి,సాయిరా జ్,సతీష్,నియోజకవర్గ నాయకులు రామారావు,చంద్ర రెడ్డి,రాజీరెడ్డి,గో పాల్,ప్రభాకర్ తదితరులు పాల్గొ న్నారు.