దశ దిన కార్యక్రమానికి హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్,

# బీజేపీ ఎంపి అభ్యర్థి సీతారాం నాయక్
నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వాపురం గ్రామంలో మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు, సర్వాపురం గౌడ సంఘం అధ్యక్షులు శీలం వీరన్న గౌడ్,4 వ వార్డు బీజేపీ కౌన్సిలర్ రాంబాబు గౌడ్, రాజు గౌడ్ ల మాతృమూర్తి ఆగమ్మ గౌడ్ దశ దిన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమం నకు గౌడ జన హక్కుల పోరాటం సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై ఆగమ్మ గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ బీజేపీ కంటేస్టెడ్ ఎంపి ప్రొపెసర్ అజ్మీర సీతారాం నాయక్, బీజేపీ నాయకులు డా. కే
ప్రతాప్,డా.గోగుల రానాప్రతాప్ రెడ్డి , సొల్తీ రవి గౌడ్,మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు సొల్తీ సారయ్య గౌడ్,మచ్చిక రాజు గౌడ్,మద్దెల సాంబయ్య గౌడ్, డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,నాతి కర్ణాకర్ గౌడ్, ముత్యం శ్రీనివాస్ గౌడ్, గుండె బోయిన సదానందం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!