
కొత్తగూడ, నేటిధాత్రి :
ప్రతి గ్రామనికి బస్సులు వేసి
ఉచిత ప్రయాణలు చేపిస్తామని చెప్పి గద్దెనెక్కి ఇప్పటికి ఐదు నెలల అయిన మా గ్రామనికి బస్సులు రావడం లేదని చెప్తున్నా మహిళాలు బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారి మరియు ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్ ములుగు నియోజకవర్గ ఇంచర్జి నాగ జ్యోతి మరియు కొత్తగూడ బిఆర్ఎస్ మండల పార్టీ అద్యాక్షుడు కొమ్మానబోయిన వేణు ఆధ్వర్యంలోమహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత గెలుపే లక్ష్యంగా కొత్తగూడ మండలం వెలుబల్లి. బత్తుల పల్లి కార్లయి లో ఇంటింటి ప్రచారం చేస్తు, గ్రామలలో రైతులు, గ్రామ పెద్దవాళ్ళతో కొమ్మానబోయిన వేణు
మాట్లాడుతు , కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఇప్పుడు మాట మార్చారు,అన్నారు,క్వింటా వడ్లకు 500 బోన్స్ ఇస్తానని ఇవ్వలేదని అన్నారు, ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేదని అన్నారు, పెన్షన్లు 4వేలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వడంలేదని అన్నారు, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు,కావున ఇప్పుడు, మళ్లీ ఓట్ల కోసం రైతు రుణమాఫీ ఆగస్టు 15 తారీకు చేస్తానని అంటున్నాడు. కావున ప్రజల గమనించాలని అన్నారు ఇప్పుడు జరిగే మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ mp అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటి అద్యక్షులు pacs డైరెక్టర్ గజ్జి కొంరెల్లి ఎంపీటీసీ మోకాళ్ళ సంతోషరాణి. వెంకటేష్. BRS పార్టీ నాయకులు సువర్ణపాక జగ్గారావు.మండల పార్టీ అధికార ప్రతినిధి బానోత్ నెహ్రూ నాయక్ మాజీ సర్పంచ్ బానోత్ వీరన్న అజ్మిరా రమష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు