పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.

జెడ్పి సీఈవో విజయలక్ష్మి.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలైన సి ఆర్ పల్లి, కైలాపూర్, తిరుమలపూర్, ముచ్చినిపర్తి, కొత్తపేట, లక్ష్మి పురం తండా, పాఠశాలలో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను బుధవారం రోజున జడ్పీ సీఈవో విజయలక్ష్మి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచినీటికి సంబంధించిన పనులను నాణ్యతతో తొందరగా పూర్తి చేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్లు, పంచాయితీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ తిరుపతి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!