మెదక్ జిల్లాకు మొట్టమొదటి డాక్టరేట్

నిజాంపేట్, నేటి దాత్రి, ఏప్రిల్ 25

ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన. మెదక్ జిల్లా వాసి బత్తుల భూపాల్
ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్రం విభాగంలో బత్తుల భూపాల్ నిజాంపేట్ మండలం నర్లాపూర్ వాసి “రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఏ కేసు స్టడీ ఆఫ్ రంగారెడ్డి జిల్లా2009-2016.” డాక్టరేట్ సాధించాడు.
వందేళ్లు చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ లో రాజనీతి శాస్రం విభాగం లో డా. ఎం రమణ ఆధ్వర్యంలో. రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఏ కేసు స్టడీ ఆఫ్ రంగారెడ్డి జిల్లా 2009 టూ 2016. పరిశోదనా చేసి పీహెచ్. డి పట్టా పూర్తి చేయడం జరిగింది. పీజీ. ఉస్మానియా యూనివర్సిటీ పూర్తి చేయడం జరిగింది, డిగ్రీ సిద్దిపేట లో బి ఎడ్ ఉస్మానియా యూనివర్సిటీ లో ప్రథమ విభాగం లో పాస్ అయ్యి తెలంగాణ ఉద్యమం లో చురుకైనా పాత్ర పోషించి రాష్ట్ర ఏర్పాటు భాగస్వామ్యం ఎన్నో వేల మందికి తెలంగాణా స్ఫూర్తి రగిలించిన విద్యార్థి ఉద్యమ సూర్యనికి,ఈ సందర్బంగా యూనివర్సిటీ ప్రొపెసార్లు పరిశోదాకా విద్యార్థులు, పీజీ విద్యార్థులు ప్రముఖ విద్యావంతులు ఎం ల్ ఏ లు,మినిస్టర్ లు, పాలక మండలి,ప్రస్తుతం పనిచేస్తున్న గవర్నమెంట్ సిటీ కాలేజీ అధ్యాపకులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నా కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు శుభాకాంక్షలు హార్షం వక్తం చేశారు భూపాల్ జీవితం లో మరిన్ని విజయాలు పొందాలని దీవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!