మల్కాజిగిరి :
నేటి ధాత్రి ప్రతినిధి ,మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గములో కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రగతికి మలుపు అని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఆనంద్ బాగ్ లో పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సి మహేందర్ రెడ్డి హాజరు కావడం జరిగింది అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి సునీతా మహేందర్ రెడ్డి ని గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో హరివ…