వనపర్తి నెటీదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రం ద్వారా లబ్ధి పొందిన ప్రజలను కలిసి ఆయన చేసిన అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం ప్రజల కు వివరించారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ ను ఎన్నుకోవాలని మళ్లీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి మహిళా ఉపాధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ ఏర్పుల సుమిత్రమ్మ కిసాన్ మోర్చా నాయకులు ఏర్పుల జ్ఞానేశ్వర్ యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు
కేంద్రం ద్వారా లబ్ధి పొందిన ప్రజలను కలసిన బిజెపి నాయకులు
