ప్రశాంతంగా ముగిసిన టెన్త్ క్లాస్ పరీక్షలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో శనివారం గణపురం మండలంలో ఆదర్శ మోడల్ స్కూల్ చెల్పూర్ జెడ్ పి ఎస్ ఎస్ స్కూల్ లో పదవ తరగతి పరీక్ష కేంద్రాలు , లో ఏర్పాటు చేయగా పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు హాజరై ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడం జరిగింది. మార్చి 18 వ తారీకు సోమవారం నుండి పరీక్షలు మొదలుకాగా 30వ తారీకు మార్చి శనివారంతో పరీక్షలు ముగిసినవి .ఏప్రిల్ మూడవ తారీకు నుంచి పేపర్ వాల్యుయేషన్ మొదలవుతుందని తెలపడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *