నిమ్స్ లో చికిత్స పొందుతున్న జబ్బర్ ను పరామర్శిస్తున్న ఖాదర్ పాషా

వనపర్తి నేటిదాత్రి :
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో సిపిఎం జిల్లా కార్యదర్శి. ఎండి జబ్బార్ ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందు తున్నారు వనపర్తి జిల్లా జన సమితి అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన వైద్యులతో మాట్లాడి జబ్బార్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!