శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి విగ్రహాలు అందించిన కొప్పుల శంకరమ్మ లింగయ్య దంపతులు

ఎండపల్లి నేటి ధాత్రి
శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి విగ్రహాలు కావాలని తాజా మాజీ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి గౌడ్,బూసారపు రవి ,గొల్లపెల్లి శంకరయ్య, అమరగోండ దివాకర్ లు అడగగానే దేవుడిపై భక్తి ,నమ్మకంతో,వెంటనే స్పందించి 18000 రూపాయల విలువ గల విగ్రహాలు అందించిన శ్రీమతి శ్రీ కొప్పుల శంకరమ్మ,లింగయ్య(సింగరేణి) దంపతులకు గ్రామస్థులు,భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు.తెలుపుతున్నారు,ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *