కాంగ్రెస్ పార్టీ లో చేరిన పలువురు

హసన్ పర్తి/ నేటి ధాత్రీ

హన్మ కొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగెళపల్లి తిరుపతి హాసన్ పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పొరెడ్డి మహేందర్ రెడ్డి, మహిళ అధ్యక్షురాలు జోర్క పూల, నాయకులు కూనూరు రంజిత్ గౌడ్ ఆధ్వర్యంలో సిద్దాపూర్ మాజీ సర్పంచ్ జనుగాం ధనలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు. అలాగే పార్టీలో చేరిన వారు మాజీ మండల ఉపాధ్యక్షుడు జనగాం కిరణ్, జనగాం సుదర్శన్ గౌడ్, జనగాం జయశంకర్,బాల్నే శుభాష్, చీకటి రాజు,గంగోజుల రామకృష్ణ,బొక్క చేరాలు,వంగ రాకేష్ ,కునమల్ల సతీష్.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతపాక సునీత రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు బొక్క చిరంజీవి, ఎరుకొండ నవీన్,వంగ రమేష్,కొక్కిస శ్రీధర్,బొల్లా రాకేష్, ఎరుకొండ సుధాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *