గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిలో దొంగతనానికి పాల్పడ్డారు

వీణవంక, (కరీంనగర్ జిల్లా),

నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామంలో తాటికొండ రమణ రెడ్డి అతని భార్య ఇద్దరు కలిసి హైదరాబాద్ తన బిడ్డ ఇంటికి వెళ్లారు. వారి లేని సమయం చూసి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపులు పగలగొట్టి ఇంటిలో చొరబడి ఇంట్లోని బీరువాలోని విలువైన వస్తువులను ఆభరణాలను దొంగలించారు. రమణారెడ్డి భార్య చెప్పగా వెండి వస్తువుల విలువ 16500/-అన్నారు వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!