ముగిసిన కరాటే శిక్షణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో ఎంఈఓ ఆదేశాల మేరకు నవంబర్ 15 వ తేదీన మొదలైన విద్యార్థినిల కరాటే శిక్షణ నేటితో ముగిసినట్టు కరాటే కోచ్ తిప్పర వేణి స్వప్న తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆమె బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరాటే నేర్చుకోవడం ద్వారా మహిళలు, అమ్మాయిలు ఆపద సమయంలో తమను తాము రక్షించుకోగలరని అని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *