
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో దుద్దిల్ల శ్రీను బాబు జన్మదిన సందర్భంగా యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బియ్యని శివకుమార్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, నోట్ బుక్స్, పెన్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్ మోహన్ రావు ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు వాజీద్ పాషా,బిసి సెల్ మండల అధ్యక్షుడు అల్లం కుమారస్వామి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, సీనియర్ నాయకులు బుచ్చం రావు, బక్కతట్ల కుమార్,ఆనంద్, లక్ష్మన్, విజయ్, రత్నాకర్, కుమార్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు