సమ్మక్క సారలమ్మ ను దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల నేటి ధాత్రి
ధర్మపురి నియోజక వర్గంలో జరుగుతున్న వివిధ ప్రాంతాల లోని సమ్మక్క సారలమ్మ ను దర్శించుకున్నారు
ఎండపల్లి మండలం రాజరాంపల్లి గ్రామం లోని మరియు ధర్మారం మండలంలోని నంది మేడారం గ్రామంలోని సమ్మక్క సారలమ్మలను ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ప్రజలంతా సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని వన దేవత లైన్ సమ్మక్క సారలమ్మ ను వేడుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!