మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు మహబూబ్ నగర్ జిల్లా లో ఘనంగా జరిగాయి.
సోమవారం మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో జ్ఞాన నీలి మెరుపు బహుజన మహనీయుల శోభ యాత్ర ఉమ్మడి జిల్లా కన్వీనర్ పాతూరి రమేష్ అధ్యక్షతన చత్రపతి శివాజీ జయంతి నీ పురస్కరించుకొని చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జీవాజీ గొప్ప బహుజన పోరాటయోధుడ ని కొనియాడారు.బాలబాలికలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగిరెడ్డి పరమేశ్వర్ టి ఎమ్ ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జూనియర్ లెక్చరర్ గౌరవాధ్యక్షులు డి బాలన్న వాల్మీకి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎర్ర నర్సింలు మల్లెపోగు ప్రవీణ్ కుమార్ బుద్ధిష్టు సొసైటీ జిల్లా జనరల్ సెక్రెటరీ, రాజగాని అశోక్ ఎమ్మార్పీఎస్ ఆర్ఆర్ జిల్లా అధ్యక్షులు, గడ్డమీది గోపాల్ మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శివన్న చాకలి ఐలమ్మ పోరాట సమితి, చెన్నారం కిష్టప్ప, చత్రపతి శివాజీ 394 జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతూ 17 ఏళ్ల చిరుప్రాయంలోనే యుద్ధం చేసి హోటలను గెలుస్తూ మొగులుల్లా సామ్రాజ్యాన్ని ఎదిరించి వారి దూరంగా తాలకు సమర గీతం పాడి భారత దేశంలోనే మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన మహాయోధుడు చత్రపతి శివాజీ ఆయుధం పట్టే హక్కు శూద్రులకు లేదన్న బ్రాహ్మణుల దురంకారాన్ని చరిత్రలో తొలిసారి ధిక్కరించిన ధీరశాలి మన చత్రపతి శివాజీ శూద్రులు పరిపాలన చేయొద్దన్న మనువాద బ్రాహ్మణిజం బట్టు అనే బ్రాహ్మణునికి నిలువెత్తు నాణ్యాలు పోసి మంత్రోచ్ఛారణతో పట్టాభిషేకానికి కాశి నుండి రప్పించి బొటన వేలుతో ఆయనకు తిలకం పెట్టినందుకు ఆత్మగౌరవాన్ని తలదించుకునేటట్లు చేసిన బ్రాహ్మణున్ని తల ఖడ్గంతో ఆ బ్రాహ్మణుని నరికేశాడు సకల సమాజానికి స్త్రీలకు అండగా నిలబడి అహంకారపు బ్రాహ్మణ సమాజానికి ఎదురు తిరిగిన మహాయోధుడు ఆయన ఆశయాలు ఆయన ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకుపోవాలని మనందరం కలిసి మహనీయుల బాటలో నడవాలని అని గుర్తు చేశారు పాల్గొన్న నాయకులు కొత్తకోట కృష్ణయ్య హైకోర్టు అడ్వకేట్, గిరిజన సంఘం నాయకులు రాజేష్ నాయక్, సురేష్ నాయక్, వెంకట రాములు, కళాకారులు జయన్న, జెంట్స్ జర్నలిస్టు, చెక్కల దినేష్, l
బాలయ్య, చెన్నయ్య, ఏర్పుల నాగరాజు, రామస్వామి, సుమన్, సందీప్ టి కురుమయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.