శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి.

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలి.జగదీశ్వర్ గౌడ్,శేరి
లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్

కూకట్పల్లి, ఫిబ్రవరి 17, నేటి ధాత్రి ఇన్చార్జి

రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రివ ర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు ఆదే శాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి అందిస్తు న్న ప్రత్యేక నిధులు మంజూరు చే యాలని,సంబంధిత అధికారులకు చేపట్టే అభివృద్ధి పనులపై పక్క ప్ర ణాళికలు సిద్ధం చేసే విధంగా ఆదే శించాలని,శేరిలింగంపల్లి నియో జకవర్గ పరిధిలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడే విధంగా తగు చర్యలు చేప ట్టాలని ఈరోజు రంగారెడ్డి జిల్లా కలె క్టర్ శశాంక్ని కలిసి వినతిపత్రాన్ని అందించారు. శేరిలింగంపల్లి నియో జకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *