వీణవంక, (కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి:
హుజురాబాద్ నూతన ఏసీపీ గా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్ జీ నీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూలగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపినారు. వీణవంక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతల శ్యామ్ సుందర్ రెడ్డి శీలం సురేందర్ రెడ్డి,జడల శ్రీకాంత్, మందల అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.