కాప్రా సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే,కార్పొరేటర్

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 06

కాప్రా సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి ని అధ్యక్షతన నిర్వహించిన సర్కిల్ సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్

ఈ సంధర్బంగా చర్లపల్లి డివిజన్ కి శానిటేషన్ సిబ్బందిని మరియు చెత్త తొలగింపుకు వాహనాలు పెంచాలని కోరారు.టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి అక్రమ కట్టడాల నిర్మాణలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,జిహెచ్ఎంసి పలు శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!