ఆరెసంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక.

చందుర్తి, నేటిధాత్రి:

ఈరోజు జోగాపూర్.గుడిపేట గ్రామంలోని ఆరేసంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా వరికేల శ్యామ్ రావు, ఉపాధ్యాక్షులుగా బోరుగాయ తిరుపతి, కాస్యీయర్ గా అమరబండ రాజిరెడ్డి, రైటర్ గా అమరబండ సాయి కుమార్, సభ్యులు గా వడిజే రాజేందర్, అమరబండ ప్రసాద్, వరికేల సతీష్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ కుల పెద్దలు మరియు యవకులు పాల్గొన్నారు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ..ఈ ఎన్నికకు సహకారించిన కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆరే సంక్షేమ సంఘ అభివృద్ధికి పాటుపడదామని తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *