ఈరోజు ముత్తారం మండలం లక్కారం గ్రామం లో కంప మోహన్ దేవలత కూతురు నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమం లో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పాల్గొని చిన్నారి ని ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గాదం శ్రీనివాస్,మచ్చుపేట సర్పంచ్ మెడగొని సతీష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు గోడేటి హరీష్, సీనియర్ నాయకులు దశరథం రాంబాబు ,తాళ్లపల్లి చంద్రమౌళి గౌడ్ ,మాదాసి రాజయ్య, దేవరకొండ నాగరాజు, ఐటం రాజు, గాదనే వీణ కుమార్, దూరి శ్రీనివాస్, గాదనివేనా ఓంకార్. మాదాసి శ్రీకాంత్ పాల్గొన్నారు.