హైదరాబాద్ సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ బూతు లెవెల్ మీటింగ్ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్గే ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న శిక్షణ శిబిరానికి మండలం నుండి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో సుమారు 30 మంది మండల నాయకులు తరలి వెళ్ళినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, చిందం రవి, డిటి రెడ్డి, గజ్జి ఐలయ్య, వైద్యుల వెంకటరమణారెడ్డి, అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *