నిరుపేద ముస్లీం కుటుంబాన్ని ఆర్దికంగా ఆదుకున్నా టిఆర్ఎస్ నాయకులు

కారేపల్లి నేటి ధాత్రి

ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని నిరుపేద ముస్లిం మహిళ కుటుంబాని మంచి మనసు తో వారి స్థితి గతులు తెలుసు కున్న టిఆర్ఎస్ నాయకుడు గౌసుద్దీన్ చలించి పోయాడు వెంటనే వారి కుటుంబాన్ని ఆదుకున్నారు కరీం(లేట్) ఏకైక కుమార్తె వివాహ సందర్భంగా వారికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. టిఆర్ఎస్ పార్టీ, జిల్లా మైనార్టీ నాయకులు మరియు సింగరేణి గ్రామ పంచాయతీ10వ. వార్డునెంబర్ షేక్ గౌసుద్దీన్ చేతుల మీదుగా అందియ్యాడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మైనార్టీ నాయకులు, ఎండి ఖలీల్ ఖాన్ షేక్ సద్దాం హుస్సేన్ షేక్ మున్వర్ షేక్ ఫిరోజ్షే షేక్ అబ్దుల్ వాహెబ్ షేక్ మోసి షేక్ రహీమ్, షేక్ సలీం, షేక్ ఇల్యాజ్. సోను తోసి అజార్ ముస్తఫా తదితరులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *