జన సమితి సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ

వనపర్తి నేటిధాత్రి;
తెలంగాణ జన సమితి హైదరాబాద్ లో జరిగే సదస్సు గోడ పత్రికను వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాల వాటా తెలంగాణకు ఉద్యోగ విభజన నిరుద్యోగులకు ఉద్యో గాల భర్తీ ఆంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల వెనక్కి పంపుట తెలంగాణ రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న ఆస్తుల పంపకాలు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జరిగే సదస్సుకు వనపర్తి జిల్లాలో టీ జే ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అయిన కోరారు ఈ కార్యక్రమంలో టీ జే ఎస్ పట్టణ అధ్యక్షులు రఘు నాయుడు మండల అధ్యక్షులు పిక్కిలి బాలయ్య నాయకులు బాలకృష్ణ శాంతిరాం నాయక్ నక్క వెంకట్ స్వామి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!