గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు కోలా జనార్దన్ పటేల్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర గణపురం మండల కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బి ఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు కీ. శే కోలా జనార్దన్ పటేల్ గారి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
వారి వెంట భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, సర్పంచ్ లు నారగాని దేవేందర్ గౌడ్, రామంచ భద్రయ్య, ఎంపీటీసీ లు మోటపోతుల శివశంకర్ గౌడ్, మంద అశోక్ రెడ్డి, మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,సీనియర్ నాయకులు ముక్కెర సాయిలు, చాంద్ పాషా, గణపురం మాజీ సర్పంచ్ ప్రశాంతి శంకరయ్య మండల నాయకులు ముప్పిడి శంకర్ తంగళ్లపెల్లి వెంకన్న,మోటపోతుల చందర్,బోయిని సాంబయ్య,ఆవుల రావి, వావిలాల మొగిలి, ఈర్ల సారయ్య,పాశికంటి రామకృష్ణ, మార్క కుమార్, మార్క మొగిలి,మద్దెల అశోక్, భీష్మచారి,బొబ్బల సాంబయ్య,సోషల్ మీడియా కన్వినర్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.