బిజెపి కాంగ్రెస్ కు ఎన్నికలు వస్తేనే ప్రజాలు గుర్తుకువస్తారు

నేటి దాత్రి న్యూస్:

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోనీ కుకునూరు పల్లి మండలం లకుడారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల చంద్రశేకర్రికి మద్దతుగా రాష్ట్ర ఎంపీటీసీల ఫో రం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆధ్వర్యంలో రోడ్ షో,దేవి రవిందర్ మాట్లాడుతూ ప్రజలరా బిజెపి కాంగ్రెస్ మాట్లాలు నమ్మకండి మీరు 30వ తారీకు ఓటు వేసేముందు
ఆలోచించి ఓటు వేయండి కేసీఆర్ ప్రబుత్వం సంక్షేమ పథకలు రైతు బందు రైతు బీమా కళ్యణ లక్ష్మీ తెల్ల రేషన్ కార్డ్ వున్నవారికి ప్రవేటు హాస్పటల్ లో చూపేటుకున్నవారికి అయ్యే కార్చు ఇస్తుంది అబివృద్ది చేసింది కేసీఆర్ , అగమై గోసా పాడుడు ఎందుకు కేసీఆర్ ను గెలిపించాలి, ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యఅతిథిగా అటవీ సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి , కునూరుపల్లి మండల ఇన్చార్జి లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి మండలంలోని ప్రజా ప్రతినిధులు సర్పంచ్లు ఎంపిటిసిలు ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు దేవి నర్సింలు మాజీ పార్టీ అధ్యక్షుడు ఈగ స్వామి రాచకొండ బిక్షపతి రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ కానుగుల కరుణాకర్ కంకణాల నరేష్ ములుగు స్వామి ఎం శివకుమార్ కంకణాల సాయి ములుగు రాజు ఎం యాదగిరి పల్లిపాటి రాజు లంబ మైసయ్య చంద్రం కర్ణాకర్ చారి తదితరులు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *