కె యూ విద్యార్థి నేత మంద నరేష్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డిని కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మంద నరేష్ అన్నారు భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెంధాలంటే అనునిత్యం ప్రజలకోసం పని చేస్తున్న గండ్ర రమణ రెడ్డి ని మరో సారి నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అందరు గండ్ర రమణ రెడ్డిని గెలిపించండి అసెంబ్లీ కి పంపాలని కోరుతున్నాను నా సంపూర్ణ మద్దతూను గండ్ర రమణ రెడ్డి కి ఉంటుందనీ మంద నరేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్దు ప్రసాద్ లక్ష్మణ్ వంశీ శశి అనీల్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు