ఆహ్వానించిన ఎమ్ ఎల్ ఏ అభ్యర్థి పుట్ట మధుకర్
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం ఖమ్మంపల్లి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతం కొమురయ్య,చింతం రాజేష్,కట్ల మధుకర్, జంబోజు సత్తయ్య, జంబోజు శ్రీధర్,కుమ్మరి లక్ష్మయ్య లు పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు వారికీ పార్టీ కండువాలు వేసి వారిని ఆహ్వానించారు ఈ కార్యక్రమం లో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, ఎంపీటీసీ అల్లం తిరుపతి,చింతం శేఖర్, సముద్రాల శ్రీనివాస్, ఉగ్గే మొగిలి,రావుల శేఖర్ లు పాల్గొన్నారు