బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసల జోరు

శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం నుండి మరియు యాదవ్ సంఘం నుండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలను వీడి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.మైలారం గ్రామం నుంచి దాదాపు 50 మంది బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు రెడ్డి సామాజిక వర్గం నుండి: అమిరెడ్డి మల్లారెడ్డి,చల్లా దయాకర్ రెడ్డి, చల్లా రాజీరెడ్డి దూదిపాల కొమరారెడ్డి,దూదిపాల తిరుపతి రెడ్డి, చల్లా రాజీరెడ్డి , దూదిపాల పృథ్వీధర్ రెడ్డి, దూదిపాల తిరుపతిరెడ్డి, చల్ల మహేందర్ రెడ్డి, ఊకంటి మహేష్ రెడ్డి, దూదిపాల పెద్దన్న, దూదిపాల విష్ణువర్ధన్ రెడ్డి, దూదిపాల రాజు, సొంటి రెడ్డి జనార్దన్ రెడ్డి
యాదవ సంఘం నుంచి బోంతల శ్రీను ,బోంతల తిరుపతి దాదాపు 50మంది బిఆర్ఎస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పిటిసి వంగాల నారాయణరెడ్డి, గ్రామ అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, గ్రామ సర్పంచ్ అరికిల్ల ప్రసాద్, ఎంపీటీసీ గడిప విజయ విజయ్, మైలారం ఉప సర్పంచ్ అర్జల సునీత సాంబరెడ్డి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ మస్కే సదయ్య, పార్టీ నాయకులు నూనె కిరణ్, మోతె సమ్మయ్య, చల్ల నరసింహా రెడ్డి, బత్తిని చిన్న తిరుపతి, అరికిల్ల వెంకటకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!