అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి సతీమణి విస్తృత ప్రచారం

-అడుగడుగునా అపూర్వ స్వాగతం
-పట్టణ ప్రజానీకంతో మమేకం

 


-గడపగడపకూ వెళ్లి ఓట్ల అభ్యర్ధన
-కార్ గుర్తుకు ఓటు వేయాలని కోరిన నీలిమ

అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం కోసం అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి సతీమణి నీలిమ రెండు రోజుల నుంచి జనంలోకి వెళ్తున్నది. జనగామ గడ్డపై గులాబీ జెండాన ఎగురవేసేందుకు విస్తృతంగా ప్రచారం సాగుతున్నది..ఏదేమైనా మరోసారి సత్తాచాటేందుకు ఎన్నికల సమరాంగణంలోకి దూకింది. ఇప్పటి అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి హోరెత్తిస్తుండగా, వారికి మద్దతుగా తమ సతీమణి, తనయుడు రంగంలోకి దిగారు.ఇందులో భాగంగా శనివారం జనగామ టౌన్ లోని 26,27,22 వార్డ్ ల్లో అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మద్దత్తుగా సతీమణి నీలిమ ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టారు..ఈ సందర్బంగా ‘గుర్తుల గుర్తుంచుకో..కారును గుర్తుంచుకో” అంటూ గడప గడపనూ తడుతున్నారు. మహిళలకు బొట్టుపెడుతూ, వృద్ధులను ఆత్మీయంగా పలుకరిస్తూ, యువతకు దిశానిర్దేశం చేస్తూ జనంతో అభ్యర్థి సతీమణి నీలిమ మమేకమవుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు చేపట్టబోయే వివరిస్తూ..


కార్ గుర్తుకు ఓటు వేసి పల్లా రాజేశ్వర్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *