నామ నాగేశ్వరావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరికలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

చంద్రగుండ మండలం. ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు బి ఆర్ఎస్ పార్టీ
పార్టీ తీర్థం పుచ్చుకున్న చండ్రుగొండ వైస్ ఎంపీపీ నరుకుళ్ళ సత్యనారాయణ, దామరచర్ల ఎంపీటీసీ సంగొండి వెంకట కుమారి, దామరచర్ల సర్పంచ్ ఇర్పా లక్ష్మీపతి, సంగొండి రాఘవులు, మల్లెంపాటి నాగేశ్వరరావు, నరుకుళ్ళ అప్పాజీ, తదితరులు వీరందరికీ పార్లమెంటు పక్ష నేత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *