ఆంధ్రజ్యోతి విలేఖరిని పరమార్శ

కొడిమ్యాల (నేటి ధాత్రి ):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం ఆంధ్రజ్యోతి విలేఖరి కంచర్ల రాములు తల్లి కంచర్ల లక్ష్మి(95)గత మూడు రోజుల క్రితం మృతిచెందగా రాములు ను శుక్రవారం రోజున చొప్పదండి బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ పరమార్శించి, మృతి కిగాల కారణాలను‌ తెలుసుకొని‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వారి వెంట సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు,పాక్స్ చైర్మన్ మేనేని రాజనర్సింగారావు, వైస్ ఎంపిపి‌ పర్లపల్లి ప్రసాద్, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు నసిరుద్దీన్, నాయకులు ఏలేటి నర్సింహ రెడ్డి, కొత్తూరి స్వామి,వినోద్, శుఖుర్, అవినాష్ రెడ్డి, అజయ్ రెడ్డి, సల్మాన్, నేరెల్ల మహేష్,ఆనందం, నారాయణ, భాస్కర్, కోలాపురం రమేష్,కాయిత రాజు,సాగర్,సంతోష్,చందు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *