బిఆర్ఎస్ అభ్యర్థి గండ్రని గెలిపించాలని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు.

చిట్యాల, నేటి ధాత్రి :

భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యార్థి గండ్ర వెంకటరమణా రెడ్డి-జ్యోతి గెలుపు కోసం ఆంజనేయ స్వామి, నాపాక సర్వతోభాధ్ర శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి ఆశీశ్శుల్లు గండ్ర వెంకటరమణా రెడ్డి పై ఉండాలని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉదయం స్వామి వారి ఆశిషులు ఎల్లవేళలా కలగాలని భారీ మెజారిటీతో గెలుపొందాలని ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు నిర్వహించడం జరిగింది*
ఇంటింటా ప్రచారం లో భాగంగా ప్రతి ఇంటింటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన మనిఫెస్స్టోను ప్రజలకు వివరించి 400 కే గాస్ సిలిండర్,ఫించన్ వృద్దులకు 5000 దివ్యంగులకు 6000 ల చొప్పున అలాగే రైతు బంధు ఎకరానికి 16000 ల రూపాయలు, సౌభాగ్య లక్ష్మి 3000 ల రూపాయలు,కెసిఆర్ భరోసా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి చనిపోతే 500000 రూపాయలు ఖాతాలో జమ అయితై కాబట్టికావున కార్ గుర్తుకు ఓట్ వేసి గండ్ర వెంకట రమణారెడ్డి ని భారీ మెజారిటీతో జెలిపించలని కోరారుఈ కార్యక్రమంలో సర్పంచ్ తొట్ల లక్ష్మి ఐలయ్య ఎంపీటీసీ కట్టేకోల్ల రమేశ్ నైన్ పాక ప్రచార కమిటీ ఇంఛార్జి చల్లగరిగే మార్క నగేష్ కొల్లూరి అశోక్ గ్రామ శాఖ అధ్యక్షులు కట్టెకొల్ల రాజు మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు చిన్నాల రమేశ్ వార్డు సభ్యులు మర్రి అశోక్ ఎండి మాజీ కో ఆప్షన్ ఎండీ రజ్జాబెల్లి ఎస్సిసెల్ మండల ఉపాధ్యక్షులు రత్న తిరుపతి టిఆర్ఎస్ నాయకులు కంకణాలు భాస్కర్ పాకాల రమేశ్ తోట్లా రవి కొమ్రే రఘు పెందెల కొమురయ్య ఎండీ నాసర్ జంగా మల్లయ్య గ్రామ ఉపాధ్యక్షులు మరపెల్లీ కుమార్ యూత్ నాయకులు ఎండీ సద్దు ఎండీ దస్తగిరి నంద స్వామి ఆర్సు ప్రశంత్ మురహరి కోటి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *