
వేములవాడ నేటి ధాత్రి
వేములవాడ పట్టణంలోని 27 వ వార్డులో గడపగడపకు ఇంటింటా ప్రచారం నిర్వహించిన చలిమెడ సతీమణి సునీల మరియు మున్సిపల్ చైర్ పర్సన్ మాధవిలు. ఈ సందర్భంగా వార్డులలో ప్రజలకు తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ మనసు గల్లా సార్ …మన సర్కారు మన కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ.. భారీ మెజార్టీతో చల్మెడ లక్ష్మీనరసింహారావు ని గెలిపించుకోవాలని వార్డు ప్రజలకు వివరించుకున్నారు.. స్థానిక 27 వార్డు కౌన్సిలర్ గోలి మహేష్, నిమ్మచెట్టి విజయ్. పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు.రామతీర్థపు రాజు తీగల రవీందర్ గౌడ్, గజానందారావ్ చేపూరు రవీందర్ శ్రీనివాస్ కొండ నరసయ్య సత్యనారాయణ రెడ్డి మహేందర్, కో ఆప్షన్ సభ్యులు బాబు, మల్లేశం వార్డు అధ్యక్షుడు రాజు, శివ, హరీష్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.