శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలో ఉన్న కల్లుగీత కార్మికుల సొసైటీల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద కల్లుగీత కార్మికులు సమావేశం అయి నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.
శాయంపేట మండల కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షునిగా పెరుమాండ్ల చేరాలు గౌడ్ ఎన్నుకోవడం జరిగినది.
అధ్యక్షునిగా తడుక కుమారస్వామి గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.ఉపాధ్యక్షునిగా బండి రాములు గౌడ్, న్యాతి గోవర్ధన్ గౌడ్,ప్రధాన కార్యదర్శి అల్లం శ్రీధర్ గౌడ్, సహాయ కార్యదర్శి గట్టు రమేష్ గౌడ్,తాటికొండ శ్రీకాంత్ గౌడ్,బొడిగ కొమురయ్య గౌడ్
కార్యనిర్వాహక కార్యదర్శి
ముక్కెర మొగిలి గౌడ్,తడుక శ్రీనివాస్ గౌడ్,కూనూరు రాజు గౌడ్ ,సలహాదారులుగా
బొనగాని రాజేష్ గౌడ్
మాచర్ల బాలకిషన్ గౌడ్
కోశాధికారి బండి చేరాలు గౌడ్
వలుగుల రమేష్ గౌడ్,
తడుక సదానందం గౌడ్
11మంది సభ్యులతో మండల కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ సందర్భంగా మండల కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు తనను అధ్యక్షునిగా ఎంపిక చేసిన మండలంలోని అన్ని సంఘాల సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.