తంగళ్ళపల్లి నేటి ధాత్రి.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పరమేశ్వరి దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి చీరలను వేలం వేయగా అట్టి వేలాన్ని దక్కించుకున్న ఎగురుల కరుణాకర్ 106400 రూపాయలను ఉత్సవ కమిటీ నిర్వాహకులకు అందజేశారు ఇట్టి రూపాయలను ఎంపీపీ మానస రాజు ఎస్సై వెంకటేశ్వర్లు ఎంపిటిసి కోడి అంతయ్య ఉపసర్పంచ్ పెద్దూరు తిరుపతి పాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఇట్టి కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు ఇటికల అశోక్ బి ఆర్ ఎస్ నాయకులు అనిల్ గౌడ్ ఎగుర్ల రాజు పయ్యావుల శ్రీనివాస్ చిట్యాల అశోక్ బండి లవన్ రాజు తదితరులు పాల్గొన్నారు