మహ ముత్తారం నేటి ధాత్రి.
మహాముత్తారం మండలంలో గల కొర్లకుంట గ్రామపంచాయతీ పరిధిలోని లంబడి పల్లి లో మహా ముత్తారం ఎస్సై దాసరి.సుధాకర్ మరియు సిబ్బందితో గుడుంబా స్థావరాలపై ఆకస్మిక తనిఖీ చేసి అజ్మీరా కేస్లీ బాయ్ ఇంట్లో గుడుంబాబట్టిని గుడుంబా తయారీకి ఉపయోగించు సామాగ్రిని మరియు బెల్లం పానకం ధ్వంసం చేసి కేసు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు.