మానవత్వం చాటుకున్న సీఐ. తిరుపతి రెడ్డి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆటో లో ఆసుపత్రికి తరలించిన వైన్యం.

కరేపల్లి నేటి ధాత్రి

ఖమ్మం నుంచి వస్తున్న బస్సులు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం కొట్టడంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉండడంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కారేపల్లి రూలర్ సీఐ తిరుపతిరెడ్డి క్షేత్రగాడులను గుర్తించి నిమిషం ఆలస్యం చేయకుండా ఆటోలో ఖమ్మం కు తరలించారు. క్షతగాత్రులకు గాయాలు కావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మంచుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో విధులు దగ్గరుండి నిర్వహించి వాహనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్ క్లియర్ చేసి వాహనాలను పంపించారు. విధులు నిర్వహించడమే కాకుండా మానవత్వం చాటుకున్న సీఐని పలువురు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *