పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి పట్టణ కేంద్రానికి చెందిన మానసిక వికలాంగుడు రహీమ్, రెహమాన్ ల ఆర్థిక పరిస్థితి బాగోలేక తిండికి కూడా లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ట్రస్ట్ ప్రతినిధులు వారిని పరామర్శించి 25కిలోల బియ్యం, నెల సరిపడా నిత్యావసరాలను ముచ్చింతల కిరణ్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అందించిన అమ్మచారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జీడి హరీష్, ఇరుగు ఎల్లేష్, జీడి యశ్వంత్ పాల్గొన్నారు.