> పెద్దాయపల్లిలో గౌడ సంఘానికి భూమి పూజ.

ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం లోని,బాలనగర్ మండల కేంద్రం లో గురువారం రోజు (పెద్దాయపల్లి చౌరస్తా) దగ్గర గౌడ సంఘ భవనానికి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ చైర్మన్ రామావత్ వాల్య నాయక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీఎంస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి,బాలానగర్ మండల ఎంపీపీ కమలా వాల్య నాయక్,జడ్పీటీసీ జర్పుల కళ్యాణి లక్ష్మణ్ నాయక్,జడ్చర్ల యువనేత చించొడ్ అభిమన్యు రెడ్డి,బాలానగర్ మండల బి, ఆర్, ఎస్, పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రావు,బాలానగర్ మండల వైస్ ఎంపీపీ వెంకటాచారి,ఉమ్మడి బాలానగర్ మండల ఏ ఎం సి,చైర్మన్ నేనావత్ రజిని జగన్ నాయక్,బాలానగర్ బి, ఆర్, ఎస్, పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి,సేవాలాల్ శ్రీనివాస్ నాయక్,పెద్ద రేవల్లి శ్రీధర్ గౌడ్,గుడిసెలా యాదయ్య,బాలానగర్ మండల సింగిల్ విండో డైరెక్టర్ నాగిరెడ్డి,వెంకట్రాములు గౌడ్, శ్రీనివాస్ గౌడ్,మెడికల్ శంకర్,నాగేందర్ నాయక్,గణేష్ గౌడ్,బాలానగర్ మండల బి, ఆర్, ఎస్, పార్టీ నాయకులు,బాలానగర్ మండల గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!