పేదింటి ఆడపడుచులకు. కెసిఆర్ వరం

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటి ధాత్రి

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మణుగూరు మండల జడ్పీటీసీ పోశం నర్సింహారావు,ఎంపీపీ కారం విజయకుమారి

మణుగూరు మండలం లోని రామానుజవరం గ్రామ పంచాయతి నందు గల కొత్త మల్లేపల్లి గ్రామానికి చెందిన డేగల వరలక్ష్మి కి మరియు డేగల స్వప్న లకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన 2 చెక్కులు 200132 విలువగల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మణుగూరు మండల జడ్పీటీసీ పోశం నరసింహరావు ,మరియు.బి ఆర్ ఎస్ పార్టి నాయకులు

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్. పార్టి మండల అధ్యక్షులు ముత్యం బాబు,స్థానిక ఉపసర్పంచ్ తదికమళ్ళ ప్రభుదాస్, రెవెన్యూ ఆర్ ఐ రాంమూర్తి, పిఎసిఐ చైర్మన్ కుర్రీ నాగేశ్వరరావు,గ్రామ అద్యక్షులు బొగ్గుల నాని,కొత్త మల్లేపల్లి గ్రామ అద్యక్షులు డేగల సంపత్ కుమార్,యువజన నాయకులు నతానేలు ,మండారీ సతీష్, గంటక ఏశావు,శేషుకుమార్,ప్రవీణ్, శ్రిరాంమూర్తి,శంకర్, పుల్లయ్య,ఇరయ్య,గ్రామస్తులు,రాజు,రాజేంద్రం,సమ్మక్క,మరియమ్మ,రాములు,మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!