పరకాల నేటిధాత్రి(టౌన్)
ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని ఉద్దేశంతో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పరకాల మున్సిపల్ పరిధి 20వ వార్డ్ యందు మున్సిపల్ చైర్ పర్సన్ సొద అనిత రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వార్డ్ అధ్యక్షులు బొచ్చు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రెండ్ల సమ్మయ్య,యూత్ నాయకులు మునిగంటీ విష్ణు వర్ధన్,రెండ్ల సంపత్,ఆర్పీ సుజాత, ఎల్లేష్,సోమేష్,సాంబమూర్తి,సదన్న,సమ్మయ్య,యాకుబ్,సారయ్య,రంజిత్,రాజు,సా,సిద్దు,శివ,సరళ,లక్ష్మి,అంజ్జమ్మ,రేణుక,రాజేశ్వరి,స్వరూప,సమ్మక్క,వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.