ఫైర్ వర్క్ షాప్ ప్రారంభించిన వోరగంటి

 


శంకరపట్నం నేటిధాత్రి :మండల కేంద్రంలో,తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ సదాశివ ఫైర్ వర్క్ దీపావళి టపాకాయల దుకాణమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడంచాలా సంతోషం అని,వారిని ప్రశంసిస్తూ,హర్షం వ్యక్తం చేసి, యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు, యువకులు, వోరగంటి యువసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *