అత్యవసర సమయంలో రక్త దానం

మానవత్వాన్ని చాటిన మిరుదొడ్డి ఎస్ఐ శ్రీధర్ గౌడ్

సిద్దిపేట నేటి ధాత్రి

దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన బాబు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రక్త కణాలు తగ్గిపోయాయని తెలిసిన వెంటనే O పాజిటివ్ బ్లడ్ అవసరం ఉన్నదని పోలీసులు మిత్రుల ద్వారా సమాచారం తెలుసుకున్న మిరుదొడ్డి ఎస్ఐ శ్రీధర్ గౌడ్ వెంటనే స్పందించి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు వెళ్లి రక్త దానం చేశారు

ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న బాబు యొక్క తల్లిదండ్రులు అత్యవసర ఆపద సమయంలో రక్త దానం చేసిన ఎస్ఐ శ్రీధర్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!